తుంగతుర్తి: బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు

75చూసినవారు
తుంగతుర్తి: బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని గురువారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. స్థానిక ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల వద్ద ప్రభుత్వ పాఠశాలల ముద్దు అనే నినాదంతో ప్రతి ఇంటి ఇంటికి తిరిగి చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్