వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌గా తెలంగాణ

67చూసినవారు
వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌గా తెలంగాణ
ఏపీలోని విశాఖపట్నం వేదికగా జరిగిన వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ మెడ్ టెక్ జోన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌ గెలిచేందుకు తెలంగాణ టీమ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జట్లతో పోటీ పడింది. మిగతా మూడు రాష్ట్రాలనూ చిత్తుచేసి తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టు విజేతగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్