ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

68చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. మోదీకి శాలువా కప్పి సత్కరించారు. ప్రధాని వారితో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రధానిని కలిసిన వారిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్