కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత (వీడియో)

76చూసినవారు
TG: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలేదనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

సంబంధిత పోస్ట్