తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)

63చూసినవారు
తెలంగాణ సచివాలయం వద్ద యూనివర్సిటీల పార్ట్‌ టైం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో 21 రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాల్లో వెయిటేజ్‌ ఇవ్వాలనే డిమాండ్‌తో.. వివిధ యూనివర్సిటీల పార్ట్‌టైమ్ ఉద్యోగులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్