TG: మహబూబాబాద్ జిల్లా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గుడిసెలను తొలగించవద్దంటూ కలెక్టరేట్ సమీపంలో పెట్రోల్ బాటిళ్లతో నివాసితులు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు గో బ్యాక్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.