టర్కీలో ఏరోస్పేస్‌ సంస్థపై ఉగ్రదాడి.. 10 మంది మృతి!

83చూసినవారు
టర్కీలో ఏరోస్పేస్‌ సంస్థపై ఉగ్రదాడి.. 10 మంది మృతి!
టర్కీలో బుధవారం ఏరోస్పేస్‌ సంస్థపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంకారాలోని ఏవియేషన్ కంపెనీలో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపినట్లు టర్కీ దేశీయాంగ శాఖ మంత్రి అలీ వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్