తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన TET పరీక్షలు

53చూసినవారు
తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన TET పరీక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25 శాతం మంది, మధ్యాహ్నం 75.68 శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1 పరీక్షను 8, 9, 10, 18 తేదీల్లో, 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్షని నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్