TG: 187 మంది ASIలకు SIలుగా పదోన్నతి

64చూసినవారు
TG: 187 మంది ASIలకు SIలుగా పదోన్నతి
హైదరాబాద్ రీజియన్‌లో పలువురు ఏఎస్‌ఐలకు పదోన్నతి లభించింది. 187 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.1989, 1990 బ్యాచ్‌ కానిస్టేబుళ్లలో 187 మందికి పదోన్నతి కల్పించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్