యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్న కేంద్ర ప్రభుత్వం

84చూసినవారు
యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభించడానికి మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనుంది. అంతేకాకుండా.. ప్రత్యేక ఇంటర్న్‌షిప్ పోర్టల్ కూడా ఏర్పాటు చేయనుంది. ఈ స్కీమ్ యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతుంది. అలాగే వారికి ప్రతినెలా రూ.5000 వరకు ఇంటర్న్‌షిప్ అందజేస్తుంది. ఇందుకోసం కంపెనీల CSR ఫండ్ నుంచి రూ.500, ప్రభుత్వం రూ.4,500 అందిస్తుంది.

సంబంధిత పోస్ట్