అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ కేవలం 7 పరుగులకే ఔటయ్యారు. ప్రసిద్ధ్ వేసిన 53 ఓవర్లో తొలి బంతికి మిడ్ వికెట్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి క్రిస్ వోక్స్ పెవిలియన్ చేరారు. దీంతో 53 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 204/7గా ఉంది. క్రీజులో జేమీ స్మిత్ (75), బ్రైడన్ కార్స్ (0) ఉన్నారు.