పానీపూరిని నిషేధించాలని భావిస్తోన్న ప్రభుత్వం

75చూసినవారు
పానీపూరిని నిషేధించాలని భావిస్తోన్న ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో పానీపూరిని నిషేధించాలని భావిస్తోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో క్యాన్సర్ కారఖాలు ఉన్నట్లు తేలడంతో.. అక్కడి ప్రభుత్వం పానీపూరి బ్యాన్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా పరీక్షలు జరిపి ల్యాబ్‌కు పంపగా.. అందులోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలితే, బ్యాన్ చేసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్