మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది: గడ్డం వినోద్‌

79చూసినవారు
మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది: గడ్డం వినోద్‌
తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలో అధిష్ఠానానికి తెలుసని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ కుటుంబం గురించి కాంగ్రెస్‌ పార్టీకి అంతా తెలుసని, ప్రేమ్ సాగర్ నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరని పేర్కొన్నారు. తన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్‌ పార్టీకి 70 ఏళ్లు సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్