AP: సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన మృతదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తుండగా.. రోడ్డు పొడవునా జననీరాజనం పలికారు. వర్షంలో తడుస్తూ
వీర జవాన్ పార్థివదేహాంపై పూలు చల్లారు. ‘జై జవాన్.. జై జవాన్’ అంటూ నినాదాలు చేస్తూ.. భౌతికకాయం వెంట ముందుకు సాగారు. రేపు వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు.