CM చంద్ర‌బాబుపై పాట పాడిన మ‌హిళ‌

76చూసినవారు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఏలూరు వెళ్లిన సీఎం చంద్రబాబు.. పంట నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ ఓ యువతి పాడిన పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక్క ఛాన్స్ ఇస్తే రెండు చరణాలు వినిపిస్తానంటూ అనుమతి తీసుకుని యువతి పాడిన పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్