రాష్ట్రంలో ఉద్యోగుల కొరత లేకుండా చూడాలి: ఎంపీ ఆర్​కృష్ణయ్య

2చూసినవారు
రాష్ట్రంలో ఉద్యోగుల కొరత లేకుండా చూడాలి: ఎంపీ ఆర్​కృష్ణయ్య
TG: కొత్త జిల్లాలకు తహసీల్దార్, ఇతర కార్యాలయాలకు అదనపు పోస్టులు మంజూరు చేసి ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్​.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు. 2017లో మున్సిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు, గ్రామా పంచాయతిలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి అవసరమైన అదనపు పోస్టులు సృష్టించలేదన్నారు. దీంతో మిగతా ఉద్యోగులపై అదనపు భారం పడుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్