వారికి ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం ఉండదు

68చూసినవారు
వారికి ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం ఉండదు
సెక్షన్‌ 49(పి) ద్వారా ఓటు వేసే వారికి ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం ఉండదు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు అని కూడా అంటారు. అయితే సాధారణంగా ఇలా 49(పి) సెక్షన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది ఓట్లు గల్లంతైనా, దొంగ ఓట్లు వేసిన.. నిజమైన ఓటర్లకు 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడమే ఇందుకు కారణం.

సంబంధిత పోస్ట్