టీమిండియా కొత్త జెర్సీ ఇదే

51చూసినవారు
టీమిండియా కొత్త జెర్సీ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 కోసం టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ఈ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే ఈ జెర్సీపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం.. భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో జెర్సీలు, కిట్లపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్