మోదీతో భేటీ అయిన త్రివిధ దళాధిపతులు (వీడియో)

63చూసినవారు
భారత్- పాకిస్థాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఈనేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిశారు. ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ దాడులు, భారత ఆర్మీ చర్యలను ప్రధానికి వారు వివరించారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులను మోదీకి వివరించారు.

సంబంధిత పోస్ట్