PM-SYM పథకం ద్వారా నెలకు రూ. 3,000 పొందవచ్చు

83చూసినవారు
PM-SYM పథకం ద్వారా నెలకు రూ. 3,000 పొందవచ్చు
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన (PM-SYM) అనే పథకం ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు.. ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉంటుంది. దీని కింద 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారులు రూ. 3000 పెన్షన్ పొందవచ్చు. లబ్ధిదారులు మరణిస్తే, లబ్దిదారుని జీవిత భాగస్వామికి 50% పెన్షన్ రూపంలో లభిస్తుంది. లింక్ : https://maandhan.in/

సంబంధిత పోస్ట్