HYDలో తిరంగా ర్యాలీ (PHOTOS )

72చూసినవారు
HYDలో తిరంగా ర్యాలీ (PHOTOS )
పాక్‌‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొని 'భారత్‌ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ చూసేయండి.

సంబంధిత పోస్ట్