విప్లవ కవి, సినీ గీత రచయ
ిత, సాత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ వర్ధంతి నేడు. కలేకూరి ప్రసాద్ 2013, మే 17న ఒంగోలులోని అంబేద్కర్ భవన్
లో మరణించారు. ఈయన జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. ఆయన నేడు మన మధ్య లేకపోయినా ఆయన రచనలు ఎప్పటికీ విప్లవ జ్వాలల్లా మనలో రగులుతూనే ఉంటాయి.