పండగ పూట విషాదం

56చూసినవారు
పండగ పూట విషాదం
పండగ పూట తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినాయక మండలం ఏర్పాటు చేస్తుండగా.. మహేష్ (13) అనే బాలుడు విద్యుదాఘాతంలో మృతి చెందాడు. టీవీఎస్ షోరూమ్ వెనుక వీధిలో ఈ ఘటన జరిగింది. అటు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోనూ వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి నవీన్ అనే యువకుడు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్