టీడీపీ ఎంపీ మాగుంట కుటుంబంలో విషాదం

70చూసినవారు
టీడీపీ ఎంపీ మాగుంట కుటుంబంలో విషాదం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్న పార్వతమ్మ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం కుటుంబంలో విషాదం నింపిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్