కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో జరగనుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ రాయిపురే, సభ్యులు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొని వేసవి తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల పంపిణీ, అభ్యతపై చర్చించనున్నారు.