పహల్‌గామ్ మృతులకు అసెంబ్లీలో నివాళి (VIDEO)

67చూసినవారు
పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మృతులకు నివాళిగా ఎమ్మెల్యేలు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా, పర్యాటకుల భద్రత కోసం అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని వారు చర్చించారు. ఈ మేరకు తీర్మానాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచన ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్