బైక్‌ను ఢీ కొట్టిన ట్రాలీ.. ఇద్దరు మృతి (వీడియో)

75చూసినవారు
TG: మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివాలయం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బైక్‌ను ట్రాలీ వాహనం ఢీకొట్టింది.
బైక్ ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్