కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200

66చూసినవారు
కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200
టీవీఎస్ మోటార్ సంస్థ 2025 మోడల్ అపాచీ ఆర్టిఆర్ 200 4వీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రభుత్వ ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలను అనుసరించి ఈ బైక్‌ను తయారు చేశారు. ఆధునిక టెక్నాలజీ, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ మోడల్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ ధరను రూ.1,53,990గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ మోడల్‌ లభ్యమవుతుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్