మద్యం మత్తులో వాగులో పడి ఇద్దరు మృతి (వీడియో)

80చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం చందాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నందిగామ శివారు చందాపురం గ్రామం వద్ద నల్లవాగు మినీ బ్రిడ్జి పై కూర్చొని మద్యం సేవిస్తూ మద్యం మత్తులో వంతెన పై నుండి నీటిలో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులను చందాపురం కి చెందిన సత్యం,జయరాజు గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్