బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి

56చూసినవారు
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి
మిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా కేంద్రంలో మంగళవారం జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు చిదంబరపురానికి చెందిన మరియప్పన్ (45), మురుగన్ (45)గా గుర్తించారు. వీరు శివకాశిలోని కలయార్‌కురిచ్చిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గాయపడిన వారిని శంకరవేల్, సరోజగా గుర్తించి చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్