ఫోన్ మాట్లాడొద్దని మందలించినందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని సుభాష్నగర్కు చెందిన రాజేష్ కుమార్ కుమార్తె తేజస్విని (19) ఇంటర్ పూర్తి చేసింది. ఫోన్ ఎక్కవగా మాట్లాడుతున్నావని మందలించడంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన గపూర్-హసీనా దంపతుల కుమార్తె మస్తానీ (16) ఇంట్లోనే ఉంటుంది. ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నావని తల్లి మందలించడంతో బాత్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.