ఉదయనిధి, పవన్ వివాదంలోకి చిరుని లాగుతున్న అనుచరులు

78చూసినవారు
ఉదయనిధి, పవన్ వివాదంలోకి చిరుని లాగుతున్న అనుచరులు
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వార్ నడుస్తోంది. ‘సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని, దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు. నీలాంటి వాళ్లు చాలా మంది వచ్చారు.. పోయారంటూ..’ పవన్ గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఉదయనిధిని ఉద్దేశించి అన్నారనే ప్రచారం జరుగుతోంది. పవన్‌ను టార్గెట్‌గా తమిళులు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వీరి వివాదంలోని చిరంజీవిని లాగారు. మీ తమ్ముడి మానసిక స్థితి సరిగ్గా లేదని, చూపించాలని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

సంబంధిత పోస్ట్