ఇండియాలో భాంగ్ డ్రింక్ తాగి ఆసుపత్రి పాలైన యూకే వ్యక్తి

72చూసినవారు
బ్రిటన్ దేశానికి చెందిన సోషల్ మీడియా స్టార్‌ సామ్ పెప్పర్ ఇటీవల ఇండియాకి వచ్చినప్పుడు ఒక బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ ద్వారా తెలియజేశాడు అదేంటంటే.. ఒక వీధి వ్యాపారి చేసిన భాంగ్ డ్రింక్ తాగి సామ్ ఫుడ్ పాయిజనింగ్‌కి గురయ్యాడు. జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. అంతేకాక.. ఆసుపత్రి సిబ్బంది తన చికిత్సలో తప్పు చేశారని సామ్ ఆరోపించారు. వారు IV డ్రిప్ వాల్వ్‌ను తెరిచి ఉంచడం వల్ల రక్తం అంతా రూంలో చిమ్మిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్