ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

85చూసినవారు
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో విస్తరణకు, 2 కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దీనికోసం 8400 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది 2029 నాటికి పూర్తవుతుందని అన్నారు. దీనివల్ల ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ప్రజా రవాణాలో మెట్రోలకు భారీ సహకారం ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్