నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

72చూసినవారు
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.16,300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. సీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ కోసం అధిక ఎక్స్-మిల్ ధరను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు. సీ హెవీ మొలాసిస్‌తో ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ఎక్స్‌మిల్‌ ధర గతంలో లీటరుకు రూ.56.28 ఉండగా.. తాజాగా రూ.57.97కి పెంచుతూ కేబినెట్ ఆమోదించింది.

సంబంధిత పోస్ట్