పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంబడి పాకిస్తాన్పై భారత్ దాడిని ప్రారంభించింది. సియాల్ కోటాలోని పాకిస్థానీ రేంజర్లు, ఉగ్ర లాంచ్ ప్యాడ్లను బీఎస్ఎఫ్ దాడులు చేసి ధ్వంసం చేసింది. దీంతో అక్కడ కాపు కాస్తున్న పాకిస్థానీ రేంజర్లు వారి పోస్టుల్ని విడిచి పారిపోయారు. భారీగా ఆయుధాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉండగా, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లోని అనేక ప్రాంతాల్లో భారత పౌరులపై పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది.