VIDEO: ఆకట్టుకున్న విజయవాడ డ్రోన్ షో

77చూసినవారు
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా విజయవాడ డ్రోన్ షో నిర్వహించారు. 5,500 డ్రోన్లు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి దేశం, రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. అమరావతి డ్రోన్ షో చరిత్రలో నిలిచిపోయింది. జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్‌ దగ్గర ఏర్పాటు చేసిన డ్రోన్‌ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండియన్ పోస్ట్, అమరావతి అంశం వంటి వివిధ రూపాలు, పేర్లు వచ్చేలా డ్రోన్లు నింగిలో కనువిందు చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్