భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వేళ పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. రెండొవ రోజు కూడా జమ్మూలో డ్రోన్లతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా లాహోర్పై మిస్సైల్తో విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ చేసి దాడిలో ఓ భారత అధికారి ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.