యుద్ధంపై విజయశాంతి ట్వీట్.. ఇప్పుడు రాజకీయాలు ఏంటని ఫైర్

72చూసినవారు
యుద్ధంపై విజయశాంతి ట్వీట్.. ఇప్పుడు రాజకీయాలు ఏంటని ఫైర్
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. తన ట్వీట్‌లో 1965లో పాక్‌పై సైన్యాన్ని విజయవంతంగా ముందుకు పంపిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఈ తరహా రాజకీయ వ్యాఖ్యలు అనవసరమా అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్