వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ నారాయణరెడ్డిని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతీ కిరణ్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గ భాజపా నాయకులు అతన్ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు హరికృష్ణ, ఆంజనేయులు, అనిల్, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.