సీఎం దిష్టిబొమ్మ దహనం

66చూసినవారు
సీఎం దిష్టిబొమ్మ దహనం
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్