విస్తృతంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

53చూసినవారు
విస్తృతంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
పరిగి మండల పరిధిలోని బసిరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్