కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

69చూసినవారు
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 138 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని శనివారం ఎంపీపీ అనసూయ తెలిపారు. కావున లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్