వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ నారాయణరెడ్డిని అఖిల భారత విద్యార్థి పరిషత్ పరిగి శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి గణేష్ ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులు అతనిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు గణేష్, ప్రేమ్, ధనరాజ్, పాల్గొన్నారు.