ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్.. హాజరుకానున్న స్పీకర్, మంత్రులు

83చూసినవారు
ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్.. హాజరుకానున్న స్పీకర్, మంత్రులు
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారంకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 5న ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయిపూర్ బాల్‌ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదికొండ నర్సిరెడ్డి, సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్