కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. చర్యలపై ఫోకస్

52చూసినవారు
కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. చర్యలపై ఫోకస్
పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, చదువుతో పాటు దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. వెన్నాచెడ్, సల్కర్ పేట గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆయిల్ బాల్స్, ఫాగింగ్ పై పంచాయతీ కార్యదర్శిని అడిగారు. మల్టీపర్పస్ వర్కర్ల పని గురంచి ఆరా తీశారు. టీబీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని. వాటిని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్