రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్ల నిలిపివేత

65చూసినవారు
రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్ల నిలిపివేత
తాండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఆస్ఐలు రాజిరెడ్డి, బాల్రాజు గత పది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో కార్యాలయంలో పలు సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు అధికారులు లేకపోవడంతో నిరాశతో వెళ్లిపోతున్నారు. కులం, ఆదాయం, కళ్యాణ లక్ష్మి పలు సర్టిఫికెట్లు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి కొత్తవారిని నియమించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్