ఎంబీబీఎస్ సీట్ సాధించిన గిరిజన విద్యార్థిని

70చూసినవారు
ఎంబీబీఎస్ సీట్ సాధించిన గిరిజన విద్యార్థిని
గండీడ్ మండలం గోవింద్ పల్లి తండాకు చెందిన గిరిజన బిడ్డ తాను ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ విద్యార్థికి వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎంబిబిఎస్ కళాశాలలో సీటు వచ్చింది. వెన్నాచెడ్ గ్రామంలోని మోడల్ స్కూల్లో విద్యను పూర్తి చేసుకున్నారు. తల్లిదండ్రులు పుణేలోలో కూలి పని చేయడానికి వలస వెళ్లారు. సీటు సాధించినందుకు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే గ్రామ ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్