మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం: పరిగి ఎమ్మెల్యే

69చూసినవారు
మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం: పరిగి ఎమ్మెల్యే
మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తాం అని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం గండీడ్ మండలంలోని సాలార్ నగర్ ప్రాజెక్టులో డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, మండల నాయకులు కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్