తెలంగాణ డీఎస్సీలో విశాఖ యువతి ప్రతిభ

70చూసినవారు
తెలంగాణ డీఎస్సీలో విశాఖ యువతి ప్రతిభ
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన యువతి రెండు కేటగిరీలలో ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటారు. పీఎంపాలెం ప్రాంతానికి చెందిన రెడ్డి మహాలక్ష్మి 2022లో హిందీ లాంగ్వేజ్ పండిట్ కోర్సు, 2023లో ఎంఏ హిందీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మొదటిసారి తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తు చేసి నాన్ లోకల్ కోటాలో పరీక్ష రాశారు. లాంగ్వేజ్ పండిట్ హిందీలో (79.97), స్కూల్ అసిస్టెంట్ హిందీలో (71.47) మార్కులు సాధించారు.

సంబంధిత పోస్ట్